NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ విధంగా నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన కుమారుడు త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఓ వార్త సంచలనంగా మారింది. మరి ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ రామ్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.
అయితే ఎన్టీఆర్ మాత్రం తన కొడుకుల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. తన పిల్లలు ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈయన తన పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారట.సోషల్ మీడియాలో పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా ఉంటుంది. అయితే ఆ నెగెటివిటీ తన పిల్లల కెరియర్ పై ప్రభావం చూపుతోందని భావించారట.
ఈ విధంగా తన పిల్లల కెరియర్ కి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండడం కోసం ఎన్టీఆర్ తన ఇద్దరు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ విధంగా ఎన్టీఆర్ పిల్లల విషయంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంతో సరైనదని అభిమానులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…