Pavithra Lokesh: నా భర్త చాలా మంచివాడు.. మొదటి భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పవిత్ర లోకేష్!
Pavithra Lokesh: కన్నడ నటిగా పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పవిత్ర లోకేష్ గురించి అందరికీ తెలిసిందే. అయితే తన భర్త నుంచి విడిపోయిన తర్వాత సీనియర్ నటుడు నరేష్ తో సహజీవనం చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో జంటగా నటించారు.
ఈ క్రమంలోనే వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరు కలిసి మహాబలేశ్వరం స్వామివారిని కలవడం కోసం వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇకపోతే నటి పవిత్ర ఇదివరకే కన్నడ సీరియల్ నటుడు సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిగా ఉంటున్నారు.
ఇప్పటివరకు పవిత్ర తన భర్తతో అధికారికంగా విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయం తెలియకపోయినప్పటికీ ఈమె నటుడు నరేష్ తో వివాహానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. ఇకపోతే గతంలో పవిత్ర తన భర్త గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ మాట్లాడుతూ సీరియల్ లో నటించే సమయంలో తన భర్త పరిచయమయ్యారని తెలిపారు.
ఈ విధంగా కన్నడ సీరియల్ లో నటిస్తున్న సమయంలో మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహం ప్రేమగా మారి ఇద్దరం 2007వ సంవత్సరంలో వివాహం చేసుకున్నామని తెలిపారు. నాతో పోల్చుకుంటే సుచేంద్ర ఎంతో బెటర్. అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు ఆయన చాలా మంచివారు. ఆయనలో ఒక లోపాన్ని కూడా గుర్తించలేము, అలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అంటూ పవిత్ర గతంలో తన భర్త గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…