Featured

లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ.!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ లతో సహా పలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అయన మాట్లాడుతూ దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాలని అన్నారు.

“యువకులు గ్రూపులుగా ఏర్పడి కరోనా నిబంధనలు అమలయ్యేలా చూడాలి”. దీనివల్ల కంటైన్మేంట్ జోన్లు, లాక్ డౌన్లు పెట్టాల్సిన అవసరం రాదు ఆని సూచించారు. అదే విధంగా రాష్టాలు కూడా లాక్ డౌన్ ను చివరి అస్త్రంగానే పరిగణించాలి అని ప్రధాని ప్రసంగంలో తెలిపారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

5 లీటర్ల నీళ్లు తాగి ఐసీయూలోకి… ఎక్కువ నీళ్లు కూడా ప్రమాదమేనా? యువకుడి ఘటనతో బయటపడ్డ నిజం!

వేసవి కాలంలో దాహం ఎక్కువగా ఉండటం సహజం. అందుకే ఎక్కువ నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే “అధికం…

45 minutes ago

పాత రుచులు, కొత్త ఆరోగ్యం… ఆవిరి కుడుము ప్రయోజనాలు!

ఆధునిక జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, రెడీమేడ్ ఆహారాలకు అలవాటు పడుతున్న తరుణంలో సంప్రదాయ వంటకాల ప్రాముఖ్యత మళ్లీ పెరుగుతోంది. ఆరోగ్యాన్ని…

51 minutes ago

బరువు తగ్గాలా? ఆరోగ్యంగా ఉండాలా? మఖానా మీకు బెస్ట్ ఆప్షన్!

ఆరోగ్యకరమైన జీవనశైలికి సరైన ఆహారం కీలకం. చిన్న మార్పులతోనే పెద్ద ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది…

57 minutes ago

ప్రహ్లాదుడి కథ వెనుక గొప్ప సందేశం… నరసింహ జయంతి విశేషాలు!

నరసింహ జయంతి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటిగా భావించబడుతుంది. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంగా అవతరించిన రోజుని…

1 hour ago

“నా భర్త వేంకటేశ్వరుడే” అన్న భక్తురాలు… తరిగొండ వెంగమాంబ జీవితం !

భక్తి మార్గంలో నడిచిన మహానుభావుల కథలు ఎప్పటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అలాంటి అరుదైన భక్తురాళ్లలో తరిగొండ వెంగమాంబ ఒకరు.…

1 hour ago

మేషంలోకి బుధుడు… నాలుగు రాశుల జీవితాల్లో పెద్ద మార్పులు!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాటిలో బుధుడు ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడతాడు. బుద్ధి, వ్యాపారం, సంభాషణలకు…

1 hour ago