కేంద్ర ప్రభుత్వం పేదల కోసం మరో పథకానికి నేడు శ్రీకారం చుట్టబోతుంది. ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లాఛనంగా ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లా నుంచి ఈ పథకం మెుదలుకాబోతుంది. ప్రధాని వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఉజ్వల స్కీమ్ను 2016లో క్రేందం ప్రారంభించింది. ఈ ఫథకం ద్వారా దేశంలో ఐదు కోట్ల మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా..ఏటా ఈ పథాకాన్ని విస్తరిస్తూ వస్తోంది. 2018లో మరో ఏడు వర్గాలకు కలుపుకుని ఎనిమిది కోట్ల మంది ఈ స్కీం వర్తింప చేసేలా చర్యలు చేపట్టింది. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో పీఎంయూవై పథకం కింద కోటి గ్యాస్ కనెక్షన్ల ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…