కేంద్ర ప్రభుత్వం పేదల కోసం మరో పథకానికి నేడు శ్రీకారం చుట్టబోతుంది. ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లాఛనంగా ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లా నుంచి ఈ పథకం మెుదలుకాబోతుంది. ప్రధాని వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఉజ్వల స్కీమ్ను 2016లో క్రేందం ప్రారంభించింది. ఈ ఫథకం ద్వారా దేశంలో ఐదు కోట్ల మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా..ఏటా ఈ పథాకాన్ని విస్తరిస్తూ వస్తోంది. 2018లో మరో ఏడు వర్గాలకు కలుపుకుని ఎనిమిది కోట్ల మంది ఈ స్కీం వర్తింప చేసేలా చర్యలు చేపట్టింది. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో పీఎంయూవై పథకం కింద కోటి గ్యాస్ కనెక్షన్ల ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…