పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగుతూనే ఉంది. పవన్ పై పోసాని వ్యక్తిగతంగా కూడా దూషించిన విషయం తెలిసిందే. అయితే అతడిపై పెద్ద ఎత్తున పవన్ అభిమానులు దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. పోసాని విలేకరుల సమావేశం పెట్టి ఓ సమయంలో పూనమ్ కౌర్ ను పరోక్షంగా ఆమెను.. శారీరకంగా వాడుకుని, కడుపు చేసి.. ఆ తరువాత బెదిరించి అబార్షన్ చేయించారని పోసాని ఆరోపించారు.
దీంతో అది పూనమ్ కౌరే అని పెద్ద ఎత్తున రాజకీయవర్గాలతో పాటు సినిమా వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ అంశంపై పూనమ్ కూడా డైరెక్ట్ స్పందించలేదు. కానీ..త్వరలోనే దీనిపై స్పందిస్తానని చెబుతోంది. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలవాలని.. ఆమె కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఆ తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలను చెబుతానని అన్నారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్ తో దిగిన ఫొటోను షెర్ చేస్తూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిల్లర రాజకీయలు ప్రకాష్ రాజ్ చేయడని.. అతడు గెలిస్తే తన సమస్యలను చెబుతా అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఆమె ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇప్పటికే అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ.. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. చూడాలి మరి
ఈనెల 10న న జరిగే ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…