Prabhas Marriage: బాహుబలి తర్వాత వేల సంఖ్యలో ప్రపోజల్స్ వచ్చాయి.. లవ్ మ్యారేజ్ చేసుకుంటా: ప్రభాస్
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన సలార్, ప్రాజెక్ట్ కే, మారుతి దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న ప్రభాస్ కాస్త అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.
ఇలా వరుస సినిమా షూటింగులతో ఏమాత్రం గ్యాప్ లేకుండా ఎంతో బిజీగా ఉండడం వల్ల ఈయన కాస్త అస్వస్థతకు గురయ్యారని దీంతో కాస్త జ్వరం రావడంతో ప్రభాస్ తన సినిమా షూటింగులన్నింటికీ కాస్త విరామం ఇచ్చి ఇంటికి వెళ్లిపోయారని సమాచారం.అయితే ప్రభాస్ ఆరోగ్య విషయంలో అభిమానులు ఏమాత్రం కంగారు పడాల్సిన పనిలేదని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు.
ఏమాత్రం విరామం లేకుండా వరుస సినిమా షూటింగులతో పాల్గొనడం వల్లే అలసటతో జ్వరం వచ్చిందని ప్రస్తుతం ఆయన ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాదులో చిత్రీకరణ చేయాల్సి ఉండగా ప్రభాస్ అనారోగ్యానికి గురికావడంతో ఈ షెడ్యూల్ చిత్రీకరణ వాయిదా పడింది.
ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ఈయన చేసిన సినిమాలన్నీ కూడా వందల కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఇలా ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ పై ఉండగా,ఈ సినిమాల చిత్రీకరణ పూర్తి కావడంతో ఇదివరకే ఈయన ప్రకటించిన స్పిరిట్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇక ఈ ఏడాది ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా విడుదల కానున్నాయని తెలుస్తుంది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…