YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో భాగంగా జగన్ భారీ ఓటమిని చవి చూశారు. ఈ క్రమంలోనే ఆయనకు సెక్యూరిటీ విషయంలో కూడా భద్రతను తగ్గించారని తెలుస్తోంది.
ఇలా సెక్యూరిటీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన సెక్యూరిటీ మాత్రమే కాకుండా ప్రవేట్ గా మరో 30 మంది సెక్యూరిటీని నియమించుకున్నారని తెలుస్తుంది. వీరందరికీ తన సొంత డబ్బుతో నియమించుకున్నట్టు సమాచారం ప్రస్తుతం సెక్యూరిటీ మొత్తం ఆయన ఇంటి ముందు నిలబడి ఇంట్లోకి ఒక్కొక్కరిగా వెళుతున్నటువంటి వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇలా తాడేపల్లి నివాసం వద్ద భారీ స్థాయిలో సెక్యూరిటీ చేరుకోవడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ కీలక నేత అయ్యన్నపాత్రుడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జగన్ ఓడిపోయాడు ఇంకా చావలేదు చచ్చే వరకు కొట్టాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
జగన్ చావలేదు..
ఇలా అయ్యన్నపాత్రుడు జగన్మోహన్ రెడ్డిని చచ్చేవరకు కొట్టాలి అంటూ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జగన్ మోహన్ రెడ్డి గురించి ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు సెక్యూరిటీ మరింత టైట్ చేశారని తెలుస్తోంది.. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ మాత్రమే కాదు పర్సనల్ సెక్యూరిటీ కూడా అవసరమని భావించి ఈ స్థాయిలో సెక్యూరిటీని నియమించుకున్నారని తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…