Rakulpreeth Singh: కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి రకుల్ ప్రీతిసింగ్ ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో ఆగ్ర హీరోలందరి సరసన నటించే అవకాశాలను అందుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రకుల్ ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.
సౌత్ ఇండస్ట్రీలో చివరిగా ఈమె నటించిన మన్మధుడు 2, చెక్,కొండ పొలం సినిమాలు వరుసగా ఫ్లాప్ గా నిలవడంతో ఈమెకు అవకాశాలు పూర్తిగా దూరమయ్యాయి. దీంతో బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అక్కడే పరిమితమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రకుల్ తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
నాకు హీరోయిన్ గా గుర్తింపు ఇచ్చినదే సౌత్ ఇండస్ట్రీ అయితే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రాకుండా పోయాయని తెలిపారు.ఇలా తనకు సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడానికి ప్రధాన కారణం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సీనియర్ హీరోతో తాను ముద్దు సన్నివేశాలలో నటించడమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా నేను ఆ సీనియర్ హీరోతో అలాంటి సన్నివేశాలలో నటించడాన్ని ప్రేక్షకులు స్వీకరించలేకపోయారు అందుకే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని ఈమె కామెంట్ చేశారు.
ఇక ఆ హీరో పేరు రకుల్ చెప్పకపోయినా ఈమె నాగార్జున ఉద్దేశించే చెప్పారని అర్థమవుతుంది. నాగార్జునతో కలిసి నటించిన మన్మధుడు2సినిమాలో ఈమె ముద్దు సన్నివేశాలలో నటించారు. అయితే నాగార్జునతో ఇలా నటించడానికి ప్రేక్షకులు ఏమాత్రం స్వీకరించలేక ఈ సినిమా సమయంలో తీవ్రమైన ట్రోల్స్ కూడా చేశారు. దీంతో నాగార్జున కారణంగానే తన కెరీర్ నాశనమైందని పరోక్షంగా రకుల్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…