Rana Naidu: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ రానా నటించినటువంటి మొట్టమొదటి వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ మార్చ్ 10వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది.ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లను కూడా భారీగా నిర్వహించారు. అయితే కొందరు సెలబ్రిటీలు కూడా రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్లలో బిజీ అయ్యారు.
గత కొద్ది రోజుల క్రితం ఈ వెబ్ సిరీస్ ను బ్రహ్మానందం ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని నెట్ఫ్లిక్స్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే నటి మృణాల్ ఠాగూర్ సైతం ఈ సిరీస్ ప్రమోట్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. సీతారామం సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె నాని సినిమాతో బిజీ కానుంది. ఈ క్రమంలోనే వెకేషన్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఈమె
కొన్ని రోజులు నుంచి టూర్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు.
తాజాగా తనని ఒక హ్యాకర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది.అయితే ఇలా ఈ వీడియో రిలీజ్ చేయడంతో మొదట్లో అందరూ ఆందోళన పడిన తరువాత అది వెంకటేష్ రానా నటించిన రానా నాయుడు సినిమా ప్రమోషన్లలో భాగంగా చేసిందని తెలుస్తోంది. ఈ సిరీస్ లో రానా సెలబ్రేటిస్ కి వచ్చిన ప్రాబ్లెమ్స్ పరిష్కారిస్తుంటాడు.
దీంతో పలువురు సెలబ్రేటిస్ ఈ సిరీస్ ని ప్రమోట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ కూడా అలా ప్రమోట్ చేసింది.అమెరికన్ సిరీస్ ‘రే డోనోవన్’కు ఇది అడాప్టేషన్ గా తెరకెక్కిన ఆదరణ సంపాదించుకోలేకపోయినా బాలీవుడ్ లో మాత్రం మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుంది.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…