హైదరాబాద్: ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 7 ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన రతిక రవీంద్ర ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో పెద్ద బ్రేక్ కొట్టేసింది. ఆమె త్వరలోనే ‘ఎక్స్ వై (XY)’ అనే సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రంలో హీరోయిన్గా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాతగా ప్రముఖ సి.వి. కుమార్ వ్యవహరిస్తున్నారు.
‘పిజ్జా’, ‘సూదు కవ్వుమ్’, ‘మాయవన్’ వంటి విభిన్న చిత్రాలతో సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన దర్శకుడు సి.వి. కుమార్ ఈసారి కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే విడుదలైన ‘ఎక్స్ వై’ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని బాగా రేకెత్తిస్తోంది.
‘బిగ్ బాస్’ షో ద్వారా ప్రాచుర్యం పొందిన రతిక రవీంద్ర ఇప్పుడు ‘ఎక్స్ వై’తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. కొత్త కాన్సెప్ట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎమోషనల్ రైడ్ — ఈ సినిమా థ్రిల్లర్ అభిమానులకు ఒక కొత్త అనుభవాన్ని అందించనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…