ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా దశ దర్శకుడి, సినీ రచయితగా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మనకు తెలిసిందే. అతను ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రమే మనకు తెలుసు.కానీ ఇండస్ట్రీలోకి రావడానికి అతను ఎన్ని కష్టాలు పడ్డారనే విషయం చాలా మందికి తెలియదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీ అవకాశాల కోసం పడిన కష్టాలు కమెడియన్ సునీల్ దర్శకుడు దశరథ్ మాత్రమే తెలుసు.
వీరందరూ పంజాగుట్టలోని ఓ రూమ్ లో అద్దెకు ఉంటూ సినిమా ప్రయత్నాలు చేశారు. ఈ విధంగా సినిమా ప్రయత్నాలు చేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ అదే రూమ్ లో ఉండి కథలను మాటలను రాసేవారు.ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.ప్రస్తుతం కొన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికీ పంజాగుట్టలో ఉన్న ఆ ఇంటికి ప్రతి నెల అద్దె చెల్లిస్తూనే ఉన్నారు.
అసలు ఈ ఇంటి అద్దె చెల్లించడానికి గల కారణమేంటి అనే విషయానికి వస్తే చాలా మంది డైరెక్టర్లు కొన్ని సెంటిమెంట్ నన్ను బాగా నమ్ముతారు.అయితే ఇలాంటి సెంటిమెంట్ల పై నమ్మకం లేని త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో కొంత సెంటిమెంట్ గా భావించినప్పటికీ ఆ గదిలో సినిమా కథలను ఉంటారని అతని శిష్యులు చెబుతుంటారు.
ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్లి కథలను వ్రాయడం చేస్తుంటారని, త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసమే ఆ ఇంటిని చాలా మంది ఎక్కువగా దొరకు అడుగుతున్నప్పటికీ ఇవ్వకుండా అతని కోసమే ఆ ఇంటిని ఖాళీగా ఉంచినట్లు ఆ ఇంటి ఓనర్ తెలిపారు. అందుకోసమే గత 20 సంవత్సరాల నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఇంటికి అద్దె చెల్లిస్తున్నారని. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలోనే మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయనున్నట్లు మనకు తెలిసిందే.
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…