ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎంతో దారుణంగా మారింది. ఎంతో మంది సామాన్య ప్రజలు ఈ వైరస్ బారి నుండి తమల్ని తాము రక్షించుకోలేకపోతున్నారు. ఇక సరైన వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ లు లేక ఎంతోమంది ప్రాణాలు వదిలేస్తున్నారు. ప్రస్తుతం దేశ పరిస్థితి చాలా భయాందోళన గా మారింది.
ఇక పలు దేశాలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక సెలబ్రెటీలు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇక తాజాగా కరోనా బాధితులకు మరో సదుపాయం కల్పించారు. వారికి కావాల్సిన ఫుడ్ అందించడానికి కోవిడ్ మీల్స్ ఫర్ ఇండియా అనే వెబ్ సైట్ తో ఫుడ్ అందించడానికి ముందుకు వచ్చారు. అది కూడా ఇంటి నుండే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.
ఇక ఆ వెబ్ సైట్ ను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ముందుగా covidmealsforindia.com అనే లింకును ఓపెన్ చేసి ఆ తర్వాత స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సిటీ ఆప్షనల్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫైండ్ ఫుడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక అందులో మనకు దగ్గరలో ఉన్న కోవిడ్ ఫుడ్ సెలక్ట్ ను వాట్స్ అప్ తో కనెక్ట్ చేయాలి. ఇక హోమ్ చెఫ్ కోసం సర్వీస్ ప్రొవైడర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటిపి డిజిట్స్ ని ఎంటర్ చేయాలి. ఇక తర్వాత బిజినెస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. కోవిడ్ డైట్ ఫుడ్ కోసం అవును అయితే అవును లేదా కాదు అయితే కాదు అని ఎంటర్ చేయాలి. ఇక ఫుడ్ డెలివరీ లో మీ రిజిస్ట్రేషన్ ఓకే అవుతుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…