ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎంతో దారుణంగా మారింది. ఎంతో మంది సామాన్య ప్రజలు ఈ వైరస్ బారి నుండి తమల్ని తాము రక్షించుకోలేకపోతున్నారు. ఇక సరైన వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ లు లేక ఎంతోమంది ప్రాణాలు వదిలేస్తున్నారు. ప్రస్తుతం దేశ పరిస్థితి చాలా భయాందోళన గా మారింది.
ఇక పలు దేశాలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక సెలబ్రెటీలు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇక తాజాగా కరోనా బాధితులకు మరో సదుపాయం కల్పించారు. వారికి కావాల్సిన ఫుడ్ అందించడానికి కోవిడ్ మీల్స్ ఫర్ ఇండియా అనే వెబ్ సైట్ తో ఫుడ్ అందించడానికి ముందుకు వచ్చారు. అది కూడా ఇంటి నుండే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.
ఇక ఆ వెబ్ సైట్ ను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ముందుగా covidmealsforindia.com అనే లింకును ఓపెన్ చేసి ఆ తర్వాత స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సిటీ ఆప్షనల్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫైండ్ ఫుడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక అందులో మనకు దగ్గరలో ఉన్న కోవిడ్ ఫుడ్ సెలక్ట్ ను వాట్స్ అప్ తో కనెక్ట్ చేయాలి. ఇక హోమ్ చెఫ్ కోసం సర్వీస్ ప్రొవైడర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటిపి డిజిట్స్ ని ఎంటర్ చేయాలి. ఇక తర్వాత బిజినెస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. కోవిడ్ డైట్ ఫుడ్ కోసం అవును అయితే అవును లేదా కాదు అయితే కాదు అని ఎంటర్ చేయాలి. ఇక ఫుడ్ డెలివరీ లో మీ రిజిస్ట్రేషన్ ఓకే అవుతుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…