Bharateeyudu 2: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చిత్ర పరిశ్రమకు సంచలన విషయాలను తెలియజేసిన సంగతి తెలిసిందే. చిత్ర బృందం ఎవరైనా సినిమా టికెట్లు రేట్లు పెంచాలని ఇతర అవకాశాలను చిత్ర పరిశ్రమకు కల్పించాలని ప్రభుత్వం వద్దకు వచ్చేముందు సినిమా సెలబ్రిటీలందరూ ఒక పని చేయాలి అంటూ ఈయన ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన సైబర్ క్రైమ్స్ అడ్డుకట్ట వేయడం కోసం ప్రతి ఒక్కరికి అవగాహన చేసే విధంగా ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను చేపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా టికెట్ల రేట్లను పెంచాలి అంటే సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా ఆ సినిమా ప్రసారానికి ముందుగా ఒక రెండు నిమిషాల వీడియోని ఇలా డ్రగ్స్ కి వ్యతిరేకంగా అలాగే సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన కల్పిస్తూ వీడియో చేయాలని సూచించారు.
డ్రగ్స్ వాడొద్దు..
ఇలా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన తర్వాత విడుదలవుతున్నటువంటి మొట్టమొదటి చిత్రం భారతీయుడు 2. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భారతీయుడు 2టీమ్ లోని నటీనటులు కమల్ హాసన్, సిద్దార్థ్, సముద్రఖని, డైరెక్టర్ శంకర్.. డ్రగ్స్ వాడొద్దు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నారు అంటూ చెప్తూ ఓ చిన్న వీడియో రిలీజ్ చేసారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…