General News

ఈ నెలలో మారిన కొత్త రూల్స్ ఇవే!

ఈ నెల అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త అంశాలను, కొత్త రూల్స్ ను అమలులోకి తెచ్చింది. మారిన ఈ రూల్స్ మనలో చాలా మంది మీద ఆ ప్రభావం పడుతుంది. అయితే ఎటువంటి అంశాలను తెచ్చారు, ఎలాంటి రూల్స్ మార్పులు చేసుకున్నాయి అన్న విషయాలను మనం తెలుసుకుందాం.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకున్న వారికి అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఐఆర్డిఎఐలో ఇప్పటికే ఉన్న పాలసీదారులకు, లేదా కొత్తగా తీసుకున్న పాలసీదారులకు దాదాపు అన్ని రకాల వ్యాధులకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది.

పండగ సీజన్లో టీవీ కొనుగోలు చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీగా దెబ్బ కొట్టింది. కష్టమ్ డ్యూటీ మినహాయింపు తొలగించి టీవీ ధరలను అమాంతం పెంచడంతోపాటు, ఓపెన్ సేల్స్ పై 5శాతం పన్ను భారం తిరిగి వినియోగదారులపై పడుతుంది.

అక్టోబర్ 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులపై కొన్ని రకాల సేవలు అందుబాటులో లేకుండా రద్దు చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ లావాదేవీలు ఆగిపోవచ్చు.

అక్టోబర్ 1 నుంచి ఈ కామర్స్ కంపెనీలకు ఆదాయపు పన్నుశాఖ కొత్త రూల్స్ ని తెచ్చింది. ఈ కంపెనీలు ఇచ్చే ప్రొడక్ట్స్ పై 1% టీసీఎస్ ను వసూల్ చేయాలి.

ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడి తినేవారికి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. వారు తయారు చేసిన ప్రతి స్వీట్ పైన ఎక్సపైర్ డేట్ కచ్చితంగా ఉండి, ఆ స్వీట్ ఎవరు తయారు చేసారో వారి వివరాలు తప్పకుండా నమోదు చేయాలి.

వాహనదారులకు కూడా ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్పుడు మన బండిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్, లైసెన్స్ వంటి వాటిని మనతో పాటు తీసుకొని వెళ్లే అవసరం లేకుండా.. ఇప్పుడు ఆ వివరాలను ప్రభుత్వ వెబ్ పోర్ట్ లో పెట్టి అధికారులకు చూపిస్తే చాలు.

రూట్ నావిగేషన్ కోసం డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే మన పర్సనల్ ఫోన్ కాల్ మాట్లాడుతూ దొరికితే కచ్చితంగా జరిమానా కట్టాల్సిందే.

లాక్ డౌన్ నేపథ్యంలో ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ లు ఇచ్చారు. అయితే ఈ బెనెఫిట్ ఇప్పటి నుంచి అందుబాటులో ఉండదు.

అక్టోబర్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక సంవత్సరానికి 7 లక్షలుపైన డబ్బుని విదేశాలకు పంపితే ఈ ట్యాక్స్ వర్తిస్తుంది. అంతేకాకుండా 5% విద్యార్థులకు టీసీఎస్ పన్నులో రాయితీ లభిస్తుంది.

ఈ నెల అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త అంశాలను, కొత్త రూల్స్ ను అమలులోకి తెచ్చింది. మారిన ఈ రూల్స్ మనలో చాలా మంది మీద ఆ ప్రభావం పడుతుంది. అయితే ఎటువంటి అంశాలను తెచ్చారు, ఎలాంటి రూల్స్ మార్పులు చేసుకున్నాయి అన్న విషయాలను మనం తెలుసుకుందాం.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకున్న వారికి అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఐఆర్డిఎఐలో ఇప్పటికే ఉన్న పాలసీదారులకు, లేదా కొత్తగా తీసుకున్న పాలసీదారులకు దాదాపు అన్ని రకాల వ్యాధులకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది.

పండగ సీజన్లో టీవీ కొనుగోలు చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీగా దెబ్బ కొట్టింది. కష్టమ్ డ్యూటీ మినహాయింపు తొలగించి టీవీ ధరలను అమాంతం పెంచడంతోపాటు, ఓపెన్ సేల్స్ పై 5శాతం పన్ను భారం తిరిగి వినియోగదారులపై పడుతుంది.

అక్టోబర్ 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులపై కొన్ని రకాల సేవలు అందుబాటులో లేకుండా రద్దు చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ లావాదేవీలు ఆగిపోవచ్చు.

అక్టోబర్ 1 నుంచి ఈ కామర్స్ కంపెనీలకు ఆదాయపు పన్నుశాఖ కొత్త రూల్స్ ని తెచ్చింది. ఈ కంపెనీలు ఇచ్చే ప్రొడక్ట్స్ పై 1% టీసీఎస్ ను వసూల్ చేయాలి.

ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడి తినేవారికి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. వారు తయారు చేసిన ప్రతి స్వీట్ పైన ఎక్సపైర్ డేట్ కచ్చితంగా ఉండి, ఆ స్వీట్ ఎవరు తయారు చేసారో వారి వివరాలు తప్పకుండా నమోదు చేయాలి.

వాహనదారులకు కూడా ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్పుడు మన బండిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్, లైసెన్స్ వంటి వాటిని మనతో పాటు తీసుకొని వెళ్లే అవసరం లేకుండా.. ఇప్పుడు ఆ వివరాలను ప్రభుత్వ వెబ్ పోర్ట్ లో పెట్టి అధికారులకు చూపిస్తే చాలు.

రూట్ నావిగేషన్ కోసం డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే మన పర్సనల్ ఫోన్ కాల్ మాట్లాడుతూ దొరికితే కచ్చితంగా జరిమానా కట్టాల్సిందే.

లాక్ డౌన్ నేపథ్యంలో ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ లు ఇచ్చారు. అయితే ఈ బెనెఫిట్ ఇప్పటి నుంచి అందుబాటులో ఉండదు.

అక్టోబర్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక సంవత్సరానికి 7 లక్షలుపైన డబ్బుని విదేశాలకు పంపితే ఈ ట్యాక్స్ వర్తిస్తుంది. అంతేకాకుండా 5% విద్యార్థులకు టీసీఎస్ పన్నులో రాయితీ లభిస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

1 hour ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

1 hour ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

2 hours ago

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…

6 hours ago

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్‌కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లోనే…

7 hours ago

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…

7 hours ago