ఈ నెల అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త అంశాలను, కొత్త రూల్స్ ను అమలులోకి తెచ్చింది. మారిన ఈ రూల్స్ మనలో చాలా మంది మీద ఆ ప్రభావం పడుతుంది. అయితే ఎటువంటి అంశాలను తెచ్చారు, ఎలాంటి రూల్స్ మార్పులు చేసుకున్నాయి అన్న విషయాలను మనం తెలుసుకుందాం.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకున్న వారికి అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఐఆర్డిఎఐలో ఇప్పటికే ఉన్న పాలసీదారులకు, లేదా కొత్తగా తీసుకున్న పాలసీదారులకు దాదాపు అన్ని రకాల వ్యాధులకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది.
పండగ సీజన్లో టీవీ కొనుగోలు చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీగా దెబ్బ కొట్టింది. కష్టమ్ డ్యూటీ మినహాయింపు తొలగించి టీవీ ధరలను అమాంతం పెంచడంతోపాటు, ఓపెన్ సేల్స్ పై 5శాతం పన్ను భారం తిరిగి వినియోగదారులపై పడుతుంది.
అక్టోబర్ 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులపై కొన్ని రకాల సేవలు అందుబాటులో లేకుండా రద్దు చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ లావాదేవీలు ఆగిపోవచ్చు.
అక్టోబర్ 1 నుంచి ఈ కామర్స్ కంపెనీలకు ఆదాయపు పన్నుశాఖ కొత్త రూల్స్ ని తెచ్చింది. ఈ కంపెనీలు ఇచ్చే ప్రొడక్ట్స్ పై 1% టీసీఎస్ ను వసూల్ చేయాలి.
ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడి తినేవారికి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. వారు తయారు చేసిన ప్రతి స్వీట్ పైన ఎక్సపైర్ డేట్ కచ్చితంగా ఉండి, ఆ స్వీట్ ఎవరు తయారు చేసారో వారి వివరాలు తప్పకుండా నమోదు చేయాలి.
వాహనదారులకు కూడా ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్పుడు మన బండిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్, లైసెన్స్ వంటి వాటిని మనతో పాటు తీసుకొని వెళ్లే అవసరం లేకుండా.. ఇప్పుడు ఆ వివరాలను ప్రభుత్వ వెబ్ పోర్ట్ లో పెట్టి అధికారులకు చూపిస్తే చాలు.
రూట్ నావిగేషన్ కోసం డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే మన పర్సనల్ ఫోన్ కాల్ మాట్లాడుతూ దొరికితే కచ్చితంగా జరిమానా కట్టాల్సిందే.
లాక్ డౌన్ నేపథ్యంలో ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ లు ఇచ్చారు. అయితే ఈ బెనెఫిట్ ఇప్పటి నుంచి అందుబాటులో ఉండదు.
అక్టోబర్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక సంవత్సరానికి 7 లక్షలుపైన డబ్బుని విదేశాలకు పంపితే ఈ ట్యాక్స్ వర్తిస్తుంది. అంతేకాకుండా 5% విద్యార్థులకు టీసీఎస్ పన్నులో రాయితీ లభిస్తుంది.
ఈ నెల అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త అంశాలను, కొత్త రూల్స్ ను అమలులోకి తెచ్చింది. మారిన ఈ రూల్స్ మనలో చాలా మంది మీద ఆ ప్రభావం పడుతుంది. అయితే ఎటువంటి అంశాలను తెచ్చారు, ఎలాంటి రూల్స్ మార్పులు చేసుకున్నాయి అన్న విషయాలను మనం తెలుసుకుందాం.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకున్న వారికి అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఐఆర్డిఎఐలో ఇప్పటికే ఉన్న పాలసీదారులకు, లేదా కొత్తగా తీసుకున్న పాలసీదారులకు దాదాపు అన్ని రకాల వ్యాధులకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది.
పండగ సీజన్లో టీవీ కొనుగోలు చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీగా దెబ్బ కొట్టింది. కష్టమ్ డ్యూటీ మినహాయింపు తొలగించి టీవీ ధరలను అమాంతం పెంచడంతోపాటు, ఓపెన్ సేల్స్ పై 5శాతం పన్ను భారం తిరిగి వినియోగదారులపై పడుతుంది.
అక్టోబర్ 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులపై కొన్ని రకాల సేవలు అందుబాటులో లేకుండా రద్దు చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ లావాదేవీలు ఆగిపోవచ్చు.
అక్టోబర్ 1 నుంచి ఈ కామర్స్ కంపెనీలకు ఆదాయపు పన్నుశాఖ కొత్త రూల్స్ ని తెచ్చింది. ఈ కంపెనీలు ఇచ్చే ప్రొడక్ట్స్ పై 1% టీసీఎస్ ను వసూల్ చేయాలి.
ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడి తినేవారికి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. వారు తయారు చేసిన ప్రతి స్వీట్ పైన ఎక్సపైర్ డేట్ కచ్చితంగా ఉండి, ఆ స్వీట్ ఎవరు తయారు చేసారో వారి వివరాలు తప్పకుండా నమోదు చేయాలి.
వాహనదారులకు కూడా ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్పుడు మన బండిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్, లైసెన్స్ వంటి వాటిని మనతో పాటు తీసుకొని వెళ్లే అవసరం లేకుండా.. ఇప్పుడు ఆ వివరాలను ప్రభుత్వ వెబ్ పోర్ట్ లో పెట్టి అధికారులకు చూపిస్తే చాలు.
రూట్ నావిగేషన్ కోసం డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే మన పర్సనల్ ఫోన్ కాల్ మాట్లాడుతూ దొరికితే కచ్చితంగా జరిమానా కట్టాల్సిందే.
లాక్ డౌన్ నేపథ్యంలో ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ లు ఇచ్చారు. అయితే ఈ బెనెఫిట్ ఇప్పటి నుంచి అందుబాటులో ఉండదు.
అక్టోబర్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక సంవత్సరానికి 7 లక్షలుపైన డబ్బుని విదేశాలకు పంపితే ఈ ట్యాక్స్ వర్తిస్తుంది. అంతేకాకుండా 5% విద్యార్థులకు టీసీఎస్ పన్నులో రాయితీ లభిస్తుంది.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…