Featured

Sai Pallavi : హింస ఎవరు చేసినా హింసే.. ప్రాణం విలువ డాక్టర్ గా అలా మాట్లాడాను… నేనేం మాట్లాడానో పూర్తిగా చూడకుండా వివాదం చేసారు.. : సాయిపల్లవి

Sai Pallavi : విరాట పర్వం సినిమా ప్రచార కార్యక్రమాల సమయంలో సాయి పల్లవి చేసిన వాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఎపుడూ వివాదాస్పద వాఖ్యలు చేయని సాయి పల్లవి, వివాదాల్లో ఉండని సాయి పల్లవి మొదటి సారి ఇలాంటి ఒక ఉదంతంలో ఇరుక్కుంది. కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో కాశ్మీర్ పండిట్స్ చనిపోవడంను గోరక్షకుల ఉదంతంలో జరుగుతున్న హత్యను రెండూ హింసగానే చూడాలనేది సాయి పల్లవి మాటల సారాంశం.

క్షమాపణలు… కృతజ్ఞతలు…

ఇక సాయి పల్లవి చేసిన వాఖ్యలు కొన్ని వర్గాల వారికి నచ్చలేదు. దీంతో ఆమె పై పోలీసు కేసు కూడా పెట్టారు. కాశ్మీర్ పండితులను చంపిన ఉగ్రవాదులతో, గోరక్షకులను పోల్చిందంటూ క్షమాపణలు చెప్పాల్సిందే అని కేసు పెట్టారు. ఇక ఉదంతం పై సాయి పల్లవి స్పందించింది. తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నవారికి క్షమాపణలు చెబుతూనే మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఇలా సోషల్ మీడియా ద్వారా మాట్లాడటం తొలిసారి అంటూ చాలా అలోచించి మాట్లాడుతున్నాని చెప్పారు.

ఇక నేను మాట్లాడిన వీడియోని పూర్తిగా చూడకుండా కొంచెం చూసి మీడియాలో ఆ క్లిప్పింగ్స్ వేశారని. నేను ఆ ఇంటర్వ్యూ లో మీరు లెఫ్ట్ లేదా రైట్ కమ్యూనిస్ట్ అనే ప్రశ్నకు లెఫ్ట్, రైట్ కాదు హింస ఏదైనా హింసే అనే ఉద్దేశ్యంతో మాట్లాడాను కానీ నా మాటలు కొంతమందికి తప్పుగా అర్థమయ్యాయి. అందుకు వారికి క్షమాపణలు, అర్థం చేసుకుని మద్దతు ఇచ్చినవారికి కృతజ్ఞతలు అంటూ చెప్పింది.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

9 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

9 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

9 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

9 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

10 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

10 hours ago