Indraja: రోజా జబర్దస్త్ కార్యక్రమానికి వస్తే.. నేను వెళ్ళిపోతాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ?
Indraja: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ఎంతో విజయవంతంగా ప్రసారమౌతున్న ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అవడమే కాకుండా ప్రస్తుతం వారందరూ కూడా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం అయినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈమెకు ఈ ఏడాది మంత్రి పదవి రావడంతో ఈ కార్యక్రమాన్ని వదిలి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక రోజా వెళ్లి పోవడంతో ఆ స్థానాన్ని ఇంద్రజ ఆక్రమించారు. అయితే తాజాగా ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా రోజా గురించి ఇంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాను రోజాకు మంత్రి పదవి రాకూడదని దేవుడిని ప్రార్థించడమే కాకుండా, రోజా ఈ కార్యక్రమానికి తిరిగి వస్తే తాను తప్పుకుంటానని తెలిపారు. అయితే తాను ఈ విధంగా చేసిన వ్యాఖ్యల వెనుక ఏ విధమైనటువంటి గొడవలు లేవని తెలిపారు. రోజా గత తొమ్మిది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఒక లెగసీ క్రియేట్ చేశారు. తాను ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఈ కార్యక్రమానికి రావాలనుకున్న తాను తన స్థానాన్ని తనకు వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని ఇంద్రజ తెలిపారు.
నేను ఈ విషయాన్ని ఏ వేదిక పైనైనా చెబుతాను ఇంద్రజ నేను జబర్దస్త్ కార్యక్రమానికి వస్తున్నాను అని రోజా తనకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలు నేను రోజా స్థానాన్ని తనకు ఇచ్చి వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…