Naga Chaitanya - Samantha: సమంత - చైతన్య అభిమానులు ఆ విషయంలో ఆశలు అనవసరం.. ఎవరు ఆశలు పెట్టుకోవద్దు!
Naga Chaitanya – Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు గత ఏడాది అక్టోబర్ 2వ తేదీ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. అప్పటికే ఈ జంట సుమారు రెండు నెలలపాటు విడిగా ఉంటున్నారు.
ఇలా గత ఆరు నెలల నుంచి వీరిద్దరూ విడి విడిగా ఉంటూ వారి కెరియర్ పై ఫోకస్ చేశారు. అయితే ఈ జంట తిరిగి కలిస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ వీరిద్దరూ తిరిగి కలవాలని కోరుకున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వీరు చేసే పోస్టులు బట్టి చూస్తుంటే వీరిద్దరు కలవరని అర్థమైంది.
ఈ విషయంలో ఇరు కుటుంబాల సభ్యులు కూడా వీరికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇలాంటి సమయంలోనే సమంత తన విడాకులకు సంబంధించిన పోస్ట్ ను డిలీట్ చేయడంతో ప్రతి ఒక్కరూ మరి వీరిద్దరూ కలుస్తారా అని ఆశలు పెట్టుకున్నారు. అయితే నాగచైతన్య వైపు నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో సమంత ఈ పోస్ట్ అనవసరమని డిలీట్ చేశారని భావించారు.
ఇప్పటికే వీరి విడాకుల గురించి లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రాసెస్ కూడా పూర్తయితే పూర్తిగా అధికారికంగా వీరిద్దరూ విడాకులు తీసుకుని ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య అభిమానులు వీరిద్దరూ కలుస్తారని ఆశల పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇక వీరిద్దరూ కలిసే అవకాశం లేదని తెలుస్తోంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…