ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఏపీ సర్కార్ చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఓ కోవిడ్ ఆసుపత్రిలో వసతుల లేమిపై శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ సేల్ఫీ విడియో విడుదల చేసారు.
ఆసుపత్రిలో కరోనా చికిత్సకు సరైన డబ్బులు చెల్లించి తనతోపాటూ తన తల్లి కూడా ఆసుపత్రిలో చేరామని, అయితే అక్కడి సిబ్బంది తమను అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. పైగా పాడైన ఫుడ్ పెడుతున్నారని, వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. తానూ చేరేటప్పటికి డ్యూటీ డాక్టర్ కూడా రావడం లేదని చెప్పారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…