ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఏపీ సర్కార్ చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఓ కోవిడ్ ఆసుపత్రిలో వసతుల లేమిపై శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ సేల్ఫీ విడియో విడుదల చేసారు.
ఆసుపత్రిలో కరోనా చికిత్సకు సరైన డబ్బులు చెల్లించి తనతోపాటూ తన తల్లి కూడా ఆసుపత్రిలో చేరామని, అయితే అక్కడి సిబ్బంది తమను అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. పైగా పాడైన ఫుడ్ పెడుతున్నారని, వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. తానూ చేరేటప్పటికి డ్యూటీ డాక్టర్ కూడా రావడం లేదని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…