Senior Journalist Imandhi Ramarao : ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షాల మీద హద్ధులు దాటి విరుచుకుపడే నేతలలో మంత్రి రోజా, కోడాలి నానీ, ప్రేర్ని నానీ, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు వంటివారు ముందుంటారు. విపక్షాల మీద దాడి విషయంలో వీరికి ఎవరు సాటిరారు. తాజాగా జరిగిన అమరావతి పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం గురించి ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ టీడీపీ గెలిచిన ఒకదానికే వరల్డ్ కప్ కొట్టినట్లు ఫీల్ అవుతున్నారంటు కామెంట్స్ చేసారు. ఇలా ఎప్పటికప్పుడు విపక్షాల మీద విరుచుకుపడుతున్న, ఇక వైసీపీ మహిళ నేతలలో రోజా ముందుంటారు. ఇక ఆమె జనసేన అధినేత మీద విరుచుకుపడే విధానం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామరావు మాట్లాడారు.
నాగబాబు తో అన్నేళ్లు కలిసి పనిచేసావ్ మరచిపోయావా…
ఇమంది రామారావు గారు మంత్రి రోజా తీరు గురించి మాట్లాడుతూ ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే అయన కుటుంబం గురించి కూడ విమర్శలను చేస్తుంటారు. ఒకప్పుడు జబర్దస్త్ లో నాగబాబు తో కలిసి పనిచేసి అపుడు నాగబాబు గారు అంటూ పిలిచిన రోజా ఇపుడు జనసేన పార్టిని విమర్శించడం కోసం ఏకవచనం తో మాట్లాడుతుంది.
ఇక చిరంజీవి గారింటికి వెళ్లి అతిద్యం తీసుకుంటుంది మళ్ళీ వారినే విమర్షిస్తుంది. ఆ విమర్శలకు కూడ స్థాయి అలాగే హద్దు ఉండాలి. అవేవి లేకుండా మాట్లాడేస్తుంది రోజా అంటూ ఫైర్ అయ్యారు ఇమంది రామారావు. జగన్ మెప్పు, ప్రాపకం కోసం హద్ధులు మీరు కామెంట్స్ చేస్తే భవిష్యత్ ఏమిటనేది రోజా ఆలోచించడం లేదంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…