Featured

Senior Journalist Imandhi Ramarao : సినిమా టికెట్ ధరల గురించి కామెంట్స్ చేసిన నిర్మాత సురేష్ బాబు…: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : ఏపీ ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మధ్య చాలా రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకవైపు టికెట్ ధరల విషయంలో చర్చలు సాగుతున్న మొన్నటి భోళా శంకర్ సినిమాకు కూడ ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తాజాగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టికెట్ ధరల గురించి చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అయ్యాయి. ఇక ఈ ఇష్యూ గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు తెలిపారు.

టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు ఇవ్వండి…

సురేష్ బాబు టికెట్ ధరల గురించి మాట్లాడుతూ వారంతాల్లో సినిమా టికెట్ ధరలను పెంచుకునే అవకాశం ఇవ్వాలి. అమెరికా వంటి దేశాల్లో వారంతాల్లో టికెట్ ధర పెంచుకుంటారు. అలాంటి పద్ధతి ఇక్కడ రావాలి అంటూ చేసిన వాఖ్యల గురించి ఇమంది గారు మాట్లాడుతూ అమెరికా లో సినిమాలను ఎక్కువగా చూడరు. ఇండియా లో ఉన్నట్లు సినిమా మీద ఆసక్తి అక్కడ ఉండదు. ఇక టికెట్ రేట్లు పెంచడం అనే విధానం అక్కడ ఉందని అనుకోవడం లేదు.

అయితే సురేష్ బాబు ఎందుకలా అన్నారో తెలియదు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఇక ప్రభుత్వానికి ఇండస్ట్రీ కి సంబంధం లేదు ఎవరి పని వాళ్ళది కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది వారి సొంత పనుల కోసం సీఎంల వద్దకు వెళ్లడం సన్నిహితంగా ఉండటం వల్ల ఇండస్ట్రీ లోని విబేధాల కారణంగా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ వ్యవహారల ల్లోకి వేలు పెడుతోంది అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుండి ఏపీ ప్రభుత్వ పదవుల్లో ఉన్న పోసాని, అలీ ఇద్దరు ఎం చేస్తున్నట్లు అంటూ ప్రశ్నించారు.

Bhargavi

Recent Posts

Srimalika : బొల్లినేని చేతుల మీదుగా శైలజాకిరణ్‌కు పురాణపండ శ్రీమాలిక!

అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…

15 hours ago

ఆల్‌టైం కనిష్టానికి రూపాయి… జనవరి నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ ధరల పెరుగుదల తప్పదా?

భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…

3 weeks ago

చలికాలంలో ‘షాక్’ కొడుతోందా? వస్తువులను తాకితే కరెంట్ తగిలినట్లు ఎందుకు అనిపిస్తుంది?

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…

3 weeks ago

యోగాకు ఏ సమయం ‘బెస్ట్’? ఉదయమా? సాయంత్రమా? నిపుణులు ఏమంటున్నారు?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…

3 weeks ago

చేపలతో ఇవి కలిపి తింటే ప్రమాదమే! ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…

3 weeks ago

మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉపాధి హామీ చట్టానికి ముగింపు? కొత్త చట్టానికి సిద్ధం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

3 weeks ago