పల్లవి గౌడ ప్రముఖ తెలుగు సీరియల్ నటి. ఆమె 1993 లో సెప్టెంబర్ లో కర్ణాటకలో జన్మించారు. మొదట ఆమె 2010 సంత్సరంలో ‘మనే ఒండు మూర్’ ఈటీవీ కన్నడలో ప్రసారం అయిన సీరియల్ లో నటించారు. అప్పటి నుంచి ఆమె బుల్లితెర ప్రస్థానం మొదలైంది. ఇక తెలుగు విషయానికి వస్తే.. 2011 నుంచి 2014 వరకు ప్రసారం అయిన ‘పసుపు కుంకుమ’ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యారు.
తర్వాత 2014 లోనే సావిత్రి అనే సీరియల్ లో కూడా ఆమె నటించారు. తర్వాత తెలుగుకు మళ్లీ దూరం అయి కన్నడం, మళయాలంలో ఎన్నో రకాల సీరియల్స్ ను చేసింది. ప్రస్తుతం పల్లవి.. తెలుగులో రెండు సీరియల్స్ లో నటిస్తోంది. అందులో ఒకటి చదరంగం.. మరొకటి సూర్యాకాంతం. చదరంగంలో కొంచెం నెగెటీవ్ రోల్స్ లో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఆమెను ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో బ్యాన్ చేశారని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. ఎందుకంటే.. సావిత్రి సీరియల్ లో నటించే క్రమంలో అప్పుడు మరే సీరియల్ నటించనని అగ్రిమెంట్ తీసుకున్నారట. ఆమె కూడా దానికి ఒప్పుకొని సంతకం కూడా చేసింది.
కానీ వాళ్లు అదే అదునుగా భావించి చేసిన పనికి కనీసం పేమెంట్ ఇవ్వకుండా తిప్పారని.. అందుకే తాను మరో సీరియల్ చేయడానికి చేసేందుకు సిద్ధం అయినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన అగ్రిమెంట్ ను బ్రేక్ చేసినందకు ఆమెపై బ్యాన్ విధించినట్లు ఆమె చెప్పారు. తర్వాత చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగులో ఆమె చదరంగం, సూర్యాకాంతం అనే సీరియల్స్ లో నటిస్తోంది.
ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…
వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…
రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…
ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…