Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ రక్షిత రెడ్డి నిశ్చితార్థం నేడు ఎంతో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. గత కొద్ది రోజులుగా శర్వానంద్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఈయన నిశ్చితార్థం జరగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే శర్వానంద్ రక్షితల నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరగడంతో వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శర్వానంద్ తెలంగాణకు చెందిన రక్షిత రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహాన్ని చేసుకోబోతున్నారు. ఈమె తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె.
అదేవిధంగా తెలుగుదేశం మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి మనవరాలు కూడా.దీంతో శర్వానంద్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని పొలిటికల్ ఫ్యామిలీలోకి అల్లుడుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. నేడు ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న శర్వానంద్ ఈ ఏడాది వేసవిలో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది.
ఇక శర్వానంద్ నిశ్చితార్థ వేడుకలలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతులు సందడి చేశారు. వ్యక్తిగతంగా రామ్ చరణ్ శర్వానంద్ ఇద్దరు కూడా ఎంతో మంచి స్నేహితులు కావడంతో రామ్ చరణ్ దంపతులు శర్వానంద్ నిశ్చితార్థ వేడుకలలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అ
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…