తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.
అతడి మరణం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. తన పాటలతో తెలుగు సినిమాకి జీవం పోసిన సిరివెన్నెల కలం అప్పుడే ఆగిపోయిందంటే ఎరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ధిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగా సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక ఆయన చివరిచూపు కోసం .. అతడి భౌతిక కాయన్ని ఈ రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు.
అభిమానుల సందర్శనార్థం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సిరివెన్నెల బౌతిక ఖాయానికి నివాళులర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని అంత్యక్రియలకు హాజరుకానున్నారు. కేవలం సినీ ప్రముఖులే కాకుండా సాధారణ పౌరులు కూడా సందర్శించేందుకు అనుమతిని ఇచ్చారు.
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…