తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.
అతడి మరణం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. తన పాటలతో తెలుగు సినిమాకి జీవం పోసిన సిరివెన్నెల కలం అప్పుడే ఆగిపోయిందంటే ఎరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ధిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగా సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక ఆయన చివరిచూపు కోసం .. అతడి భౌతిక కాయన్ని ఈ రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు.
అభిమానుల సందర్శనార్థం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సిరివెన్నెల బౌతిక ఖాయానికి నివాళులర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని అంత్యక్రియలకు హాజరుకానున్నారు. కేవలం సినీ ప్రముఖులే కాకుండా సాధారణ పౌరులు కూడా సందర్శించేందుకు అనుమతిని ఇచ్చారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…