Sowmya Rao: బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించినటువంటి నటి సౌమ్య రావు ప్రస్తుతం యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా నటిగా కొనసాగుతున్నటువంటి ఈమె యాంకర్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం బుల్లితెరపై వరుస కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సౌమ్యరావు నిజజీవితంలో ఎంతో విషాదం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె తన తల్లిని కోల్పోయిన సంఘటన గురించి గత మాతృ దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ వీడియో షేర్ చేశారు.
తన తల్లి క్యాన్సర్ తో బాధపడుతూ చివరి క్షణాలు చాలా నరకం అనుభవించిందని ఈమె తన తల్లి పడినటువంటి కష్టాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే తాజాగా మరోసారి ఈమె తన తల్లిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. తాజాగా బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమెకు హైపర్ ఆది తన తల్లి జ్ఞాపకార్థం ఒక ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇచ్చారు.
ఇక ఆ ఫోటోని స్టేజ్ పై చూసినటువంటి సౌమ్యరావు అక్కడే పెద్ద ఎత్తున కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు.తన తల్లి ఒకరోజు తలనొప్పితో బాధపడుతూ ఉండగా తనని హాస్పిటల్ కి తీసుకెళ్లాము అయితే అది బ్రెయిన్ క్యాన్సర్ అని తెలిసి షాక్ అయ్యామని తెలిపారు. అప్పటి నుంచి తాను ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారని క్రమక్రమంగా జ్ఞాపకశక్తిని కోల్పోతూ వచ్చారని తెలిపారు. ఇక చివరికి తన తల్లి తనని కూడా గుర్తించలేకపోయింది అంటూ ఎమోషనల్ అయ్యారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…