దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్ర రూపం దాలుస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపధ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ళు మరియు రైల్వే స్టేషన్లలో మాస్క్ ను తప్పనిసరి చేసింది. ఇకపై మాస్క్ లేకుండా కనిపించినా, రైల్వే స్టేషన్ల పరిధిలో ఎవరైనా ఉమ్మినా రూ.500 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది.
ఈ రూల్స్ మరో 6 నెలలపాటు కొనసాగుతాయని తెలిపింది. ఈ క్రమంలో దగ్గు, జ్వరం, తీవ్ర ఒళ్ళు నొప్పులు, శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రైళ్ళలో ప్రయాణం చేయవద్దని సూచించింది.
సోషల్ మీడియా శక్తి మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు దేశవ్యాప్తంగా వచ్చిన సహకారం,…
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…