దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్ర రూపం దాలుస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపధ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ళు మరియు రైల్వే స్టేషన్లలో మాస్క్ ను తప్పనిసరి చేసింది. ఇకపై మాస్క్ లేకుండా కనిపించినా, రైల్వే స్టేషన్ల పరిధిలో ఎవరైనా ఉమ్మినా రూ.500 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది.
ఈ రూల్స్ మరో 6 నెలలపాటు కొనసాగుతాయని తెలిపింది. ఈ క్రమంలో దగ్గు, జ్వరం, తీవ్ర ఒళ్ళు నొప్పులు, శ్వాసకోస సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రైళ్ళలో ప్రయాణం చేయవద్దని సూచించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…