Sravana Bhargavi: సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అభిమానులను పెంచుకున్నారు. ఇలా సోషల్ మీడియా వ్యక్తులు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న శ్రావణ భార్గవి తాజాగా అన్నమయ్య కీర్తనలలో ఒకటైన ఒకపరికొకరి వయ్యారమే అనే పాటను పాడడమే కాకుండా అందులో నటించింది.
ఇలా ఈ పాటలో ఈమె పడుకొని కాళ్లు ఊపుతూ జంతికలు తింటూ శృంగార భరితంగా నటించింది అని ఈ పాటపై పెద్ద ఎత్తున వివాదం చెల్లరేగింది. దీంతో ఈ పాట తొలగించాలని ఈమెకు ఎంతోమంది సూచించినప్పటికీ తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ పాటలో ఎలాంటి అసభ్యకరంగా తాను నటించలేదని తాను ఈ పాటను డిలీట్ చేసే ప్రసక్తే లేదని తెలిపారు.
ఇలా ఈమె ఈ పాట విషయంలో మొండి పట్టు పట్టడంతో ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ వివాదం పై స్పందిస్తూ శ్రావణ భార్గవి కౌంటర్ వేశారు.అయినప్పటికీ ఈ పాటను శ్రావణ భార్గవి డిలీట్ చేయకపోవడంతో అన్నమయ్య వంశస్థులు, టీటీడీ అధికారులకు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈమెపై పోలీసు కేసు కూడా నమోదు అయింది.
ఈ విధంగా శ్రావణ భార్గవి ఈ పాట రోజురోజుకు వివాదంలో చిక్కుకోవడంతో ఏకంగా ఈమె ఈ వివాదంపై స్పందిస్తూ ఒక మెట్టు దిగి ఈ పాటను డిలీట్ చేశారు.ఇలా శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియోని డిలీట్ చేయడంతో ఎంతోమంది స్వామి వారి భక్తులతో పాటు అన్నమయ్య వంశీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…