Sreeleela: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి ముద్దు గుమ్మలలో శ్రీ లీల రష్మిక మందన్న ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు.ఇలా ఇద్దరు కనడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్లుగా పరిచయమై తెలుగులో ఎంతో అద్భుతమైన ఆదరణ పొందడమే కాకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ఇక రష్మిక తెలుగు చిత్ర పరిశ్రమకు చలో సినిమా ద్వారా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు రావడమే కాకుండా నేషనల్ క్రష్ గా మారిపోయారు. అయితే ఈమె నేషనల్ క్రష్ అవ్వడానికి మరొక హీరోయిన్ కారణమని తెలుస్తుంది.
రష్మిక నటించిన చలో సినిమా ఎంతో మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముందుగా నటించే అవకాశం రష్మికకు కాకుండా నటి శ్రీలీలకు వచ్చిందట. చివరి వరకు ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ లీలా అనే భావించారు. అయితే చివరి క్షణంలో శ్రీ లీల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమా అవకాశం రష్మికకు వచ్చిందని తెలుస్తోంది.
ఇలా ఈ సినిమాలో రష్మిక నటించే అవకాశం అందుకోవడం ఈ సినిమా మంచి సక్సెస్ కావడం జరిగింది.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు రావడం నేషనల్ క్రష్ అనే గుర్తింపు సంపాదించుకోవడం జరిగింది.ఇక శ్రీ లీల కూడా పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…