Srisailam : శ్రీశైలంలో శిఖరం వద్ద ఎలుగుబంటి హల్ చల్ చేసింది గత మూడు రోజుల నుండి శిఖరం దగ్గరికి వచ్చి వెళ్తుంది, శిఖరేశ్వరుడికి భక్తులు సమర్పించిన నూగులు, కొబ్బరి తినేందుకు తరచుగా వచ్చి తింటూ వెళ్తుంది అయితే ఆదివారం రాత్రి శిఖరం వద్దకు వచ్చిన ఎలుగుబంటి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎలుగుబంటిని చూసి భయపడుతున్నారు.
మూడు రోజులుగా ఎలుగుబంటి తరచుగా వస్తుంటే ఫారెస్ట్ అధికారులు పట్టి పట్టనట్టు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఫారెస్ట్ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు చొరవతో ఎలుగుబంటి శిఖరం వద్దకు రాకుండా ప్రయత్నిస్తే బాగుంటుందని స్థానికులు అనుకుంటున్నారు శిఖరం వద్ద డ్యూటీ చేసేటువంటి సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని అధికారులు పట్టించు కోకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు…
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…
పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…
ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…
భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం వేగవంతమైన మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది. డైట్, వ్యాయామం కంటే త్వరగా ఫలితం రావాలనే…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, అసమయ భోజనం, తక్కువ నీటి వినియోగం వంటి కారణాల వల్ల మలబద్ధకం సమస్య చాలా మందిలో…