Srisailam : శ్రీశైలంలో శిఖరం వద్ద ఎలుగుబంటి హల్ చల్ చేసింది గత మూడు రోజుల నుండి శిఖరం దగ్గరికి వచ్చి వెళ్తుంది, శిఖరేశ్వరుడికి భక్తులు సమర్పించిన నూగులు, కొబ్బరి తినేందుకు తరచుగా వచ్చి తింటూ వెళ్తుంది అయితే ఆదివారం రాత్రి శిఖరం వద్దకు వచ్చిన ఎలుగుబంటి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎలుగుబంటిని చూసి భయపడుతున్నారు.
మూడు రోజులుగా ఎలుగుబంటి తరచుగా వస్తుంటే ఫారెస్ట్ అధికారులు పట్టి పట్టనట్టు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఫారెస్ట్ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు చొరవతో ఎలుగుబంటి శిఖరం వద్దకు రాకుండా ప్రయత్నిస్తే బాగుంటుందని స్థానికులు అనుకుంటున్నారు శిఖరం వద్ద డ్యూటీ చేసేటువంటి సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని అధికారులు పట్టించు కోకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…