టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ కూతురు శృతిహాసన్. ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది. టాలీవుడ్ లో ముక్కుసూటి అమ్మాయిగా నిలిచింది. ఈ మధ్య వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను అభిమానులకు బాగా షేర్ చేసుకుంటుంది.
ఇక గతంలో తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పగా మంచి ఫేమ్ లో ఉన్న సమయంలోనే కొన్ని రోజుల వరకు సినిమాలకు దూరంగా ఉంది. ఇక మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది విడుదలైన రవితేజ నటించిన క్రాక్ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెప్పించింది. ఇక ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉండే శృతి ప్రస్తుతం ఉన్న తన బాయ్ ఫ్రెండ్ తో ఫోటోలు దిగుతూ బాగా షేర్ చేసుకుంటుంది.
ఇక ఈ మధ్య అభిమానులతో కూడా తెగ ముచ్చట్లు పెడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ద్వారా లైవ్ చాట్ లో అభిమానులతో ముచ్చటించింది. దీంతో అభిమానులు తనను అడగాల్సిన ప్రశ్నలను అడిగి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఇక ఓ అభిమాని శృతిహాసన్ ను.. మీ శరీరంలో మీకు ఏ భాగం అంటే ఇష్టం.. మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా అని ప్రశ్నించగా.. దీనికి స్పందించిన శృతిహాసన్.. అవును నాకు నా ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు చేసింది అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో తాను గతంలో తన ముక్కు చేసుకున్న ప్లాస్టిక్ సర్జరీ విషయం గురించి తన నోటి ద్వారానే బయటకు చెప్పుకుంది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…