బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 మరొక రోజులో ముగిసిపోతుంది.ఈ క్రమంలోనే టైటిల్ ఎవరు గెలుస్తారనే విషయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. రోజురోజుకు ఓట్లు తారుమారు కావడంతో బిగ్ బాస్ విజేత ఎవరు అనే విషయం పై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సన్నీ మొదటి స్థానంలో ఉండి టైటిల్ గెలుచుకోవడానికి అర్హుడు అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అలాగే రెండవ స్థానంలో షణ్ముఖ్ మూడవ స్థానంలో శ్రీ రామచంద్ర నిలబడ్డారు. ఇక ఫినాలే వారంలో భాగంగా వచ్చిన ఓట్లు ఎంతో కీలకమైనవి అని చెప్పాలి. ఒకానొక సమయం లో ఓటింగ్ శాతం లో సన్నీ వెనుకబడ్డారు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ చివరికి ఈ సీజన్ టైటిల్ మాత్రం సన్నీ అందుకోబోతున్నాడని తెలుస్తోంది.
ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి వారిలో సన్నీ ఓటింగ్ విషయంలో మొదటి స్థానంలో ఉండి టైటిల్ గెలుచుకున్నారు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి షణ్ముఖ్ జస్వంత్ ను పక్కన పెట్టి సన్నీకి అభిమానులు పెద్ద ఎత్తున ఓటు వేసినట్లు తెలుస్తోంది. ముందు నుంచి కూడా బిగ్ బాస్ విన్నర్ సన్నీ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విధంగానే ట్రోఫీ అందుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ఓట్లు చూస్తే అత్యధికంగా సన్నీ 34 శాతం ఓట్లతో అత్యధిక మెజారిటీతో ఉంటూ ట్రోఫీ అందుకున్నారని తెలుస్తోంది. అలాగే తాజాగా జరిగిన బిగ్ బాస్ వందరోజుల జర్నీలో భాగంగా బిగ్ బాస్ విజేత సన్నీ అంటూ హింట్ ఇచ్చారు. సన్నీ యువర్ టైమ్ ఆగయా అంటూ చెప్పడంతో అభిమానులు సన్నీ విజేత అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా సన్నీ అత్యధిక ఓట్లు మెజార్టీతో ఉన్నాడని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…