భారత క్రికెట్ జట్టు గౌహతి టెస్ట్ మ్యాచ్లో చవిచూసిన ఘోర ఓటమి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది. కోల్కతా మ్యాచ్ ఓటమిని అభిమానులు సాధారణ హెచ్చరికగా…
భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన క్రికెట్ కెరీర్ ను ఘనంగా ప్రారంభించాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)లో తొలి మ్యాచ్…
భారత క్రికెట్లో ఒకప్పుడు కీలక బ్యాట్స్మెన్గా, ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 2024లో టీమిండియా హెడ్ కోచ్గా…
ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో భారత క్రికెట్కు కొత్త కెరటం ఉదయించింది. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా, అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి…
లండన్: ఇంగ్లాండ్తో జరిగిన ఉత్కంఠభరితమైన ఐదో టెస్టులో భారత్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. చివరి రోజు ఆటలో భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ…
మాంచెస్టర్: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాల్గో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగి చివరకు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు శుభ్మన్ గిల్, కేఎల్…
గంభీర్పై నెటిజన్లు, క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమ కెరీర్ను ముందుగా ముగించడానికి గంభీర్ కారణమని ఆరోపణలు చేశారు.…
మాంచెస్టర్, ఇంగ్లాండ్: ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో భారత్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడడంతో అభిమానులు…
న్యూఢిల్లీ: 2008లో మొదలైన తొలి ఐపీఎల్ సీజన్లో కలకలం రేపిన హర్భజన్ సింగ్ – శ్రీశాంత్ చెంపదెబ్బ ఘటనను భారత క్రికెట్ అభిమానులు మరువలేరు. అప్పట్లో దేశవ్యాప్తంగా…
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ బృందం, జూలై 20న బర్మింగ్హామ్లో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్లో పాకిస్థాన్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతున్న విషయం…