భారత క్రికెట్ చరిత్రలో తరచూ కొత్త ప్రతిభలు వెలుగులోకి వస్తుంటాయి. కానీ కొన్ని ప్రతిభలు మాత్రం తొలి అడుగులోనే అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటాయి. అలా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పేరు వైభవ్ సూర్యవంశీ. వయసు ఇంకా 14 ఏళ్లను ...
భారత క్రికెట్ జట్టు గౌహతి టెస్ట్ మ్యాచ్లో చవిచూసిన ఘోర ఓటమి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది. కోల్కతా మ్యాచ్ ఓటమిని అభిమానులు సాధారణ హెచ్చరికగా (యెల్లో అలర్ట్) తీసుకున్నారు. కానీ గౌహతి పరాభవం మాత్రం పూర్తి డేంజర్ సిగ్నల్ ...
భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన క్రికెట్ కెరీర్ ను ఘనంగా ప్రారంభించాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)లో తొలి మ్యాచ్ లోనే ఓపెనర్ గా బరిలోకి దిగి, తన బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ...
భారత క్రికెట్లో ఒకప్పుడు కీలక బ్యాట్స్మెన్గా, ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 2024లో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, ఆయన క్రికెట్ ప్రపంచంలోనే కాకుండా మీడియా వర్గాలలోనూ హాట్ ...
ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో భారత క్రికెట్కు కొత్త కెరటం ఉదయించింది. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా, అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి సిరీస్ను 2-2తో డ్రా చేసింది. చివరిదైన ఐదవ టెస్టులో విజయం సాధించడం ద్వారా ...
లండన్: ఇంగ్లాండ్తో జరిగిన ఉత్కంఠభరితమైన ఐదో టెస్టులో భారత్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. చివరి రోజు ఆటలో భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా రాణించడంతో ఇంగ్లాండ్ను చిత్తు చేసి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ ...
మాంచెస్టర్: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాల్గో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగి చివరకు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్ బౌలర్లకు తిప్పలు ...
గంభీర్పై నెటిజన్లు, క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమ కెరీర్ను ముందుగా ముగించడానికి గంభీర్ కారణమని ఆరోపణలు చేశారు. ఇద్దరూ ఇంకా ఆడగలిగే స్థితిలో ఉన్నప్పటికీ గంభీర్ ఒత్తిడి వల్లే టెస్ట్ క్రికెట్కు ...
మాంచెస్టర్, ఇంగ్లాండ్: ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో భారత్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడడంతో అభిమానులు ఆందోళనకు లోనవుతున్నారు. మ్యాచ్ తొలి రోజు ఆటలో, ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ ...
న్యూఢిల్లీ: 2008లో మొదలైన తొలి ఐపీఎల్ సీజన్లో కలకలం రేపిన హర్భజన్ సింగ్ – శ్రీశాంత్ చెంపదెబ్బ ఘటనను భారత క్రికెట్ అభిమానులు మరువలేరు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర చర్చ జరిగింది. దాదాపు 17 ఏళ్ల గ్యాప్ వచ్చినా ...