ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల దురాక్రమణ కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ లోని అన్ని సరిహద్దులను తాలిబన్లు స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇవాళ ఆఫ్గాన్ రాజధాని కాబూల్ లోకి తాలిబన్లు ప్రవేశించారు. అతి పెద్ద నగరమైన జలాలాబాద్ ను వారు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటివరకు 19 ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు.. ఆఫ్ఘనిస్తాన్ హస్తగతమే లక్ష్యంగా దురాక్రమణను కొనసాగిస్తున్నారు.
తాలిబన్ల దురాక్రమణ పై ఐరాస జనరల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బలప్రయోగం అంతరించడానికి దారితీస్తుందని హెచ్చరించారు. మరోవైపు అమెరికా తమ రాయబార కార్యాలయ సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా తరలిస్తోంది.
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…