Pallavi Prashanth: బిగ్ బాస్ కార్యక్రమంలోకి కామన్ మ్యాన్ క్యాటగిరి ద్వారా ఎంట్రీ ఇచ్చారు పల్లవి ప్రశాంత్ ఈయన ఒక రైతు బిడ్డ యూట్యూబ్ ద్వారా రైతు పడే కష్టాలు అన్నింటిని కూడా ఈయన వీడియోల రూపంలో అందరితో పంచుకునేవారు ఇలా సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి పల్లవి ప్రశాంతి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నారు.
ఇలా కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టినటువంటి ఈయన అక్కడ మాత్రం తన ఆట తీరును కనబరుస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఫిజికల్ టాస్కులలో ఎంతో అద్భుతంగా ఆడేటటువంటి ఈయన కొన్ని సింపతి డ్రామాలు వేస్తూ కూడా బిగ్ బాస్ ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
మొదటి మూడువారాల పెద్దగా ఆట తీరు కనబడచకపోయినటువంటి ఈయన ఇప్పుడు మాత్రం టైటిల్ రేస్ కి చేరుకున్నారు. టైటిల్ ఈయనకే అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన బిగ్ బాస్ లోకి వచ్చే ముందు పెద్ద ఎత్తున ఏజెన్సీలను ఏర్పాటు చేసి తనని ప్రమోట్ చేయాలని చెప్పుకోవచ్చారు.
విన్నర్ పల్లవి ప్రశాంత్…
ఇకపోతే పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న కూడా ఈయనకు ఓట్లు వేయాలి అంటూ తన గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి ఒక బియ్యపు ప్యాకెట్ అందజేస్తున్నారని తెలుస్తుంది.ఈయన విన్నరని కన్ఫర్మ్ అయిన ప్రతి ఒక్కరికి ఇలా రైస్ ప్యాకెట్ ఉచితంగా ఇవ్వడంతో పల్లవి ప్రశాంత్ భారీగానే ప్లాన్ చేశారు అంటూ కొందరు ఈయన చేస్తున్న పనిపై కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం బిగ్ బాస్ ఓటింగ్ కూడా చివరికి పొలిటికల్ ఓటింగ్ లా మారిపోయిందని ఓటు వేయాలి అంటూ బియ్యం ప్యాకెట్లు పంచడం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…