తెలంగాణ రాష్ట్రంలో సరికొత్తగా నిర్మించనున్న సచివాలయ నిర్మాణానికి రాజస్థాన్ నుంచి తెప్పించిన రాళ్ళను వినియోగించనున్నారు. పార్లమెంట్ లో ఉన్న ఫౌంటెయిన్ల మాదిరిగా ఇక్కడ కుడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఈ రాళ్ళను రాజస్థాన్లోని ధోల్పూర్ రాయలను తెప్పించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.
కాగా.. భవనం మధ్య భాగంలో భీజ్ రంగు రాతి పలకలను ఉపయోగించేలా నమూనాలను రూపొందించారు. అయితే రాజస్థాన్ లోని యంత్రాలతో చెక్కిన రాతి పలకలను కాకుండా మనుషులతో చెక్కించిన వాటిని తీసుకురావాలని సిఎం కెసిఆర్ అధికారులకు సూచించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…