ప్రపంచమంతా డిజిటలైజేషన్ వైపు నడుస్తుంది. ప్రబుత్వాలు కూడా ప్రజలకు అందుబాటులోకి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెస్తుంది.. తాజగా ఆంధ్రప్రదేశ్ టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టం ను ప్రారంభించారు సిఎం జగన్. క్యాంప్ కార్యాలయంలో టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రారంభించడం జరిగింది. దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలి. దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ పనిచేయనుంది. దేవాలయాల సమాచారం, ఆన్లైన్ సర్వీసులు, ఆస్తుల నిర్వహణ, ఆదాయం, ఖర్చులు, డాష్బోర్డు, సిబ్బంది తదితర వివరాలు టెంపుల్ మేనేజ్మెంట్ వ్యవస్థలో ఉంటాయి. భక్తులు ఇ–హుండీ ద్వారా కానుకలు సమర్పించేలా క్యూఆర్ కోడ్ అందుబాటులోకి రానుంది.
దేవాదాయశాఖ పరిధిలో ఆలయాలు, పలు సేవలను ఈ టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో భాగం చేసారు. ఇకపై భక్తులు క్యూఆర్ కోడ్ ద్వారా హుండికి కానుకలను సమర్పించే వెసులుబాటు కల్పించారు. అయితే తొలిసారిగా అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఈ ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను మొదలుపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…