ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో.. ప్రజలు దేశాన్ని వదిలి తరలిపోతున్నారు. దీంతో కాబుల్ ఎయిర్పోర్టులో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘన్ నుండి తరలిపోతున్న ప్రయాణికులపై యూఎస్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఇక ఆఫ్ఘన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో పాఠశాలలు కార్యాలయాలు ఇప్పటివరకు తెరచుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో తాలిబాన్లు ఇళ్లలోకి చొరబడి లూటీలకు తెగబడుతున్నారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…