7 Arts Sarayu: తనపై కేసు పెట్టడానికి కారణం అదే..! అసలు విషయం బయట పెట్టిన సరయు..!
7 Arts Sarayu: బిగ్ బాస్ ఫేమ్ సరయు ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. 7 ఆర్ట్స్ సరయు చుట్టూ వివాదం జరుగుతున్న సంగతి తెలసిందే. బంజారా హిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేశారంటూ.. కేసు నమోదైంది. దీనిపై సరయు క్లారిటీ ఇచ్చింది.
కాగా.. గతేడాది 7 ఆర్ట్స్ ఫ్రాంచైజ్ కు చెందిన ఓ హోటల్ ను సిరిసిల్లలో ప్రారంభం చేేసే సమయంలో ప్రమోషన్ కోసం ఓ షార్ట్ ఫిలిం వీడియోను చేసింది. గిప్ప నిస్తా అనే షార్ట్ ఫిలిం తీసింది. హోటల్ ప్రమేషన్లలో భాగంగా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఈ షార్ట్ ఫిలింని షూట్ చేశాడు.
గణపతి బప్ప మోరియా అనే రిబ్బన్లు కట్టుకుని మద్యం సేవించే సీన్ ఉంది. దీనిపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. హోటర్ ప్రారంభం కానివ్వమని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది వీహెచ్పీ. అయితే ఈ సీన్ ఎడిట్ చేసి ఫిబ్రవరి 26న మోటన్ ని ప్రారంభించారు.
అయితే ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అక్కడితే విషయం పరిష్కారం అయిందని సరయు అంటుంది. ఈ వివాాదంపై తరువాత మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. ఇప్పడు సిరిసిల్ల పోలీసులు కేసులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి కేసును ట్రాన్స్ఫర్ చేశారని తెలిసింది. నాకు పోస్టు వచ్చే వరకు ఈ విషయం తెలియదని సరయు వెల్లడించింది. దానికి సంబంధించి పిలిచి మాట్లాడేందుకే పోలీసులు స్టేషన్ కి పిలిచారని చెప్పింది. పోలీసుల ముందు వివరణ ఇచ్చినట్లు తెలిపింది. ‘‘ఓ హిందూ కుటుంబంలో పుట్టిన తను ఎవరీ మనోభావాలు దెబ్బతీయాలని అనుకోలేదని.. ఒకవేళ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా కూడా అందరికీ సారి‘‘ అంటూ జరిగిన ఘటనపై క్షమాపణు చెప్పింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…