ప్రస్తుతం పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతీ రోజు ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి ధరలు స్థిరంగా ఉంటున్నాయి. డీజిల్ రేటు కూడా నిలకడగానే కొనసాగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు 12 రోజులుగా స్థిరంగా ఉంటూ వస్తున్నాయి.
వాహనదారులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవాలి. కానీ.. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఉన్న వాటి కంటే కూడా తగ్గించారు. కర్టాటక రాష్ట్రంలో పెట్రోల్ రేట్లను తగ్గించింది. దీంతో అక్కడ పెట్రోల్ బంకుల్లో వాహనదారులు కిటకిటలాడుతున్నారు. మళ్లీ పెట్రోల్ ధరలు ఎక్కడ పెరుగుతాయనే కారణంతో ఇలా బంకుల్లో వాహనదారులు ఎగబడుతున్నారు.
ఇక్కడ విశేషం ఏంటంటే.. పొరుగున ఉన్న కర్టాటక రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. ఏపీ సరిహద్దులో మాత్రం బంకులు వెలవెలబోతున్నాయి. ఏపీలో పెట్రోల్ ధరలను తగ్గించలేదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు వినియోగదారులకు ఉపశనమివ్వగా.. ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు.
పెట్రోల్ రేట్లు భగ్గుమంటుండంతో ఇలా బంకుల్లోకి ఎక్కువగా వాహనదారులు రావడం లేదు. పెట్రోల్ రేట్లను ఆంధ్రప్రదేశ్ లో కూడా తగ్గించాలని వాహనదారులు కోరుతున్నారు. ఇంధన ధరలు ఇలా పెరుగుతుండటంతో పెట్రోల్ కొట్టించుకొనే పరిస్థితి లేదని వాపోతున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…