ఉదయం లేవగానే చేసే పనులు వివిధ రకాలుగా ఉంటాయి. ఒకొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. కొంతమంది ఉదయం లేవగానే వాళ్లకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటి వల్లనే అనారోగ్యానికి పాల్పడుతుంటారు.
వాళ్లు ఏం తప్పులు చేస్తుంటారు.. ఉదయం లేవగానే ఏం చేయాలి.. అనే దాని గురించి తెలుసుకుందాం.. ఉదయం లేవగానే చాలామంది టీ, కాఫీలు తాగుతుంటారు. అలా తాగాడం చాలా ప్రమాదకరం. కడుపులో ఏం తినకుండా కేఫిన్ లాంటివి తీసుకుంటే.. అల్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, ఉదయం లేవగానే ఆ గ్లాస్ వాటర్ తీసుకోవాలి.
అనంతరం టీ లేదా కాఫీ వంటి పానియాలు తీసుకోవాలి. వంట గదిలో పనులు చేసుకునే వారు కూడా ఏం తినకుండా చేస్తుంటారు. అలా చేస్తే శరీరానికి అలసట వస్తుంది. అందుకే ఖాళీ కడుపుతో ఎలాంటి పనులు చేయకూడదు. ఎవరైనా.. ఉదయం లేచిన తర్వాత ఏదైనా ఆహారం తీసుకుని ఆ తర్వాత పనులు మొదలు పెట్టాలి.
ఇక ఉదయం లేచిన తర్వాత వెంటనే హడావుడిగా కాకుండా.. నెమ్మదిగా లేచి.. కాసేపు కూర్చోవాలి. తర్వాత కొద్దిసేపు తూర్పువైపు తిరిగి కూర్చోవాలి. అప్పుడు మనస్సుకు ప్రశాంతంగా ఉండి.. రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ఇలా పైన చెప్పిన విధంగా చేస్తే.. ఎవరికైనా ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. అనోరోగ్యం దరి చేరకుండా ఉంటుంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…