Featured

Train Accident : బ్లాడర్ కట్ అయింది… వైద్యానికి శరీరం సహకరించలేదు…. దువ్వాడ రైలు ఘటన లో మరణించిన శశికళ.. తల్లడిళ్ళుతున్న తల్లిదండ్రులు…!

అన్నవరం లో ఉంటున్న శశికళ అనే యువతి కాలేజీ హాస్టల్ ఇంకా ఓపెన్ చేయకపోవడం వల్ల రోజు దువ్వాడ కాలేజీ కి గుంటూరు రాయగడ్ ఎక్సప్రెస్ లో ప్రయానిస్తుండగా దువ్వాడ స్టేషన్ లో దిగే సమయంలో ప్లాట్ ఫామ్ కి ట్రైన్ కి మధ్యలో ఇరుక్కుపోయింది. ఇక ఆ అమ్మాయి తండ్రి జరిగిన సంఘటనను వివరిస్తూ ట్రైన్ ఆగే సమయంలో వెనుక నుండి ట్రైన్ డోర్ తగలడం తో ఇంకా రైలు ఆగకనే అమ్మాయి కిందపడి ప్లాట్ ఫామ్ కి ట్రైన్ కి మధ్యలో ఇరుక్కుందని ఉదయాన్నే నేనే ట్రైన్ ఎక్కించానని ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ శశికళ తండ్రి బాధపడ్డారు.

శరీరం సహకరించలేదు… యూరిన్ బ్లాడర్ కట్ అయింది….

ట్రైన్ సిబ్బంది ప్లాట్ ఫామ్ ను కట్ చేసి అమ్మాయిని బయటకు తీశారు. అయితే గంట సేపు ఇరుక్కుని నరకం చూసిన అమ్మాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందింది. మరికాసేపట్లో కాలేజ్ కి వెళ్లాల్సిన అమ్మాయి ఇలా దూరమైపోతుందని అనుకోలేదుంటూ తండ్రి ఏడుస్తున్నారు. దాదాపు రెండు గంటలు నరకం అనుభవించిన శశికళ శరీరం లోపలే నుజ్జయిందని యూరిన్ బ్లాడర్ కట్ అవడంతో రక్తం బాగా పోయిందంటూ తెలిపారు.

రక్తం ఎక్కిస్తున్న శరీరంలో నిలబడలేక పోయింది కేవలం మూడు శాతం మాత్రమే రక్తం ఉంది అధికాక బీపీ పడిపోవడం తో వైద్యం చేయడానికి శశికళ శరీరం సహకరించలేదంటూ వైద్యులు తెలిపారు. ఉన్న ఒక్క బిడ్డ ఇలా వెళ్ళిపోతుందని అనుకోలేదంటూ ఆ తండ్రి కన్నీరు పెట్టుకున్నారు. మరి కొద్ది సేపటిలో కాలేజ్ లో ఉండాల్సిన తన కూతురు ఇలా అవుతుందని అనుకోలేదంటూ బాధపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago