హుజురాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి హరీష్ రావ్. కుక్కర్లో కుట్టు మిషను గడియారాలు పంచినా గెలిచేది మాత్రం టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. హుజురాబాద్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ ను గెలిపిస్తాయని మంత్రి వెల్లడించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది టీఆర్ఎస్ అని హరీశ్ రావు తెలిపారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…