కరోనా కోరలు చాస్తున్న వేళ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు, బడుగు బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేయడానికి పనిలేక, తినడానికి ఆహరం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎందరో మహానుభావులు తమ శక్తి మేర సహాయం చేస్తున్నా ఇంకా ఎక్కడో ఒకచోట ఆహరం దొరక్క ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. ఇటువంటి వారికోసం ఇప్పుడు వారికి సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదివరకే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎవరినీ ఆకలితో పస్తులుండనివ్వను అని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే క్రమంలో ఇప్పటికే అందరికి రేషన్ అందించారు.
ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధిలో ఆహరం దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇటువంటి వారు ఒక్క ఫోన్ చేస్తే చాలు నిమిషాలలో వారికి ఆహారాన్ని అందించేలా చర్యలు చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా 040-21111111 అనే ఫోన్ నంబర్ ను కేటాయించింది. జిహెచ్ఎంసి పరిధిలో ఆహరం దొరక్క ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ ఫోన్ నంబర్ కు కాల్ చేయండి.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…