మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవలే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయన ఈరోజు ఉదయం బీజేపీలో చేరారు. ఈ నేపధ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి ఈటల రాజేందర్ పై కీలక వ్యాఖ్యలు చేసారు.
మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటల ఎక్కింది మునిగిపోయే నావా అంటూ ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం హాస్యాస్పదంగా ఉందని, అయితే ఈటల చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదన్నారు. అయితే ఆయన బీజేపీలో చేరి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేసారని మండి పడ్డారు జగదీష్ రెడ్డి. హుజూరాబాద్ ప్రజలకు ఈటల ద్రోహం చేస్తున్నారు మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లి రోజే రోడ్డు…
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా మరోసారి యువతకు ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. ఈసారి ఆయన…
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పాకిస్థాన్ సూపర్…
దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.…
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.…
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం చివరకు దారుణానికి దారి తీసి, ఓ పదో…