అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో సముద్రం ఉధృతంగా మారి, గాలివానలు పెరుగుతున్నాయి.
వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం:
తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా 22 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది.
తుఫాన్ ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, అనవసర ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరించారు. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాబోయే కొన్ని రోజులు జాగ్రత్తలు తప్పనిసరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…