ప్రస్తుత జీవన గమంలో ఉరుకు పరుగుల జీవితంలో తినే ఆహారం విషయంలో శ్రద్ధ వహించడానికి టైం సరిపోవడం లేదు చాలామందికి. అయితే ఆహారం విషయంలో ఏమోగాని వాస్తు విషయంలో మాత్రం కొందరు నమ్ముతుంటారు.
ఇలా వాస్తు శాస్త్రాన్ని నమ్మాలా వద్దా అనేది ఎవరి ఇష్టం వారిది. తూర్పు ఆసియా దేశాల ప్రజలు వాస్తును బాగా నమ్ముతారు. ఏ వస్తువులు ఇంట్లో ఉండాలి, ఏవి ఉండకూడదు అన్న దాన్ని వాళ్లు బాగా పట్టించుకుంటారు. ఇక మన దేశంలో ఇల్లు కట్టుకునే సందర్భంలో వాస్తును కచ్చితంగా ఫాలో అవుతారు. భవనాన్ని నిర్మించే ముందు ఒక వాస్తు శాస్త్ర నిపుణుడి చేత టిక్ మార్కులు లేదా ముగ్గులు పోయిస్తారు. దాని ప్రకారం తాపి పని చేసేవాళ్లు నిర్మాణం పూర్తి చేస్తారు.
ఇదిలా ఉండగా.. ఇంకా వాస్తు ప్రకారం ఇండియాలో ఇంటి ముందు ఉంచే మొక్కల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో కొన్ని మొక్కలు ఇంటి ముందు ఉంచితే మంచి జరుగుతుందని.. మరికొన్ని మొక్కలు ఇంటి ముందు ఉంచితే అరిష్టమని భావిస్తారు. అయితే ఇంటి ముందు చనిపోయిన మొక్కలను అస్సలు ఉంచకూడదట.
ఇలా చనిపోయిన మొక్కలు ఇంటి ఆవరణలో ఉంచితే.. అక్కడ వాతావరణం అంతా డిస్ట్రర్బ్ గా ఉంటుందట. అందుకే ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకుంటే జాగ్రత్తగా వాటిని కాపాడుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అనేది మనం చిన్నప్పటి నుంచే వింటూనే ఉన్నం. సంపాదన ఎక్కువగా రావాలంటే.. ఇలా చేయాలని చెబుతున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…