కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా(కేఎస్ఆర్టీసీ) సంస్థకు కర్ణాటక హైకోర్టు కీలక ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు షాక్ అయ్యారు. ఇంతకు ఆ ఉత్తర్వులో ఏముందంటే.. ఎవరికైనా ఒంటరిగా లేదా బోరింగ్ గా అనిపించినప్పడు మొబైల్ దగ్గరే ఉంటుంది కాబట్టి పాటలు వింటుంటాం.
అందులో కొందరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే.. మరికొందరు స్పీకర్ పెట్టి బయటకు వినిపించే విధంగా ప్లే చేస్తారు. దీని వల్ల పక్కన ఉన్న వ్యక్తులు ఎక్కువగా అసహనానికి గురవుతారు. ఆ సమయంలో ఆ విధంగా వ్యవహరిస్తున్న మనిషిని చూస్తే విపరీతమైన కోపం వస్తుంది.. కానీ అతడిని మనం ఏం అనలేని పరిస్థితి.
కానీ ఇక నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి పనులు చేస్తే.. నిర్దాక్షణ్యంగా కండక్టర్ అతడిని దించే అధికారాన్ని ఇచ్చింది హైకోర్టు. దీని వల్ల బస్సులో ఉండే వాతావరణం చెడిపోవడమే కాకుండా.. మరో వ్యక్తి తీవ్ర ఇబ్బందులకు గురవుతాడు. అందుకే హైకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
అంతకముందే దీనిపై రిట్ పిటిషన్ కోర్టులో దాఖలు అయింది. ఇవాళ దీనిపై కోర్టు తీర్పును వెలువరించింది. ఇక నుంచి సహ ప్రయాణికుడిని ఇబ్బంది కలిగించేలా అధిక సౌండ్లు పెట్టి పాటలు ప్లే చేస్తే.. ఇక అతడిని అక్కడే దించేస్తారు. ఈ సూచనలు ప్రతీ ఒక్కరూ పాటించాలని హైకోర్టు తెలిపింది. ఇవి పాటించకపోతే చర్యలు మరోలా ఉంటాయని హెచ్చిరించింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…