Venuswamy: ఇటీవల తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క ఎన్నికలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. బర్రెలక్కగా ఎంతో ఫేమస్ అయినటువంటి శిరీష యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు అయితే ఈమె తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు.
ఎన్నికలలో పోటీ చేసినటువంటి ఈమె అతి తక్కువ ఓట్లతో పరాజయం పాలయ్యారు. అయితే తాజాగా ఈమె గురించి వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బర్రెలక్క వీడియోలు చేసుకుంటూ తన జీవితం తాను గడిపేదని కానీ సోషల్ మీడియా వల్ల ఆమెను కొందరు ఎన్నికల వైపు దృష్టి సారించేలా చేసి తనని ఎన్నికలలో నిలబెట్టారని తెలిపారు.
ఈ ఎన్నికలలో నిలబడటం వల్ల తాను సంపాదించుకున్నది కూడా పూర్తిగా కోల్పోయిందని వేణు స్వామి తెలిపారు. ఇలా కాకుండా తాను సైలెంట్ గా ఉండి ఉంటే కాంగ్రెస్ పాలనలో తనకు ఒక మంచి ఉద్యోగం వచ్చి ఉండేదని ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా సోషల్ మీడియానే శిరీష కెరియర్ నాశనం చేశారు అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా కామెంట్లు చేశారు.
వేణు స్వామికి తప్పని ట్రోల్స్…
ఇకపోతే ఈ మధ్యకాలంలో వేణు స్వామి కూడా తన జ్యోతిష్యం కారణంగా ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరోసారి తెలంగాణకు కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని కాకుంటే నేను జ్యోతిష్యం చెప్పడమే మానేస్తానని ఈయన తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఈయన పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.
టాలీవుడ్లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…
శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…
ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…
అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…
బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…