Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.ఈయన సమంత నాగచైతన్య విషయంలో చెప్పిన జోస్యం కరెక్ట్ కావడంతో ఈయన తరచూ సెలబ్రిటీల గురించి ఈ విధమైనటువంటి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలబడుతున్నారు.ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీల జాతకాలు చెప్పిన తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ జాతకాల గురించి మాట్లాడారు.
గతంలో పవన్ కళ్యాణ్ జాతకం చెబుతూ ఈయనకు రాజకీయాలు అచ్చు రాలేదని రాజకీయాలలో పవన్ కళ్యాణ్ రాణించలేరని తెలిపారు. ఇకపోతే తాజాగా ఆయన వైవాహిక జీవితం గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ శ్రీజ జాతకాలు రెండు ఒకటే ఉన్నాయని తెలిపారు. వీరి జాతకంలో కుజుడు నీచంలో ఉన్నారని అందుకే వీరి జాతకంలో నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయని వేణు స్వామి తెలిపారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి మూడో వివాహాన్ని విదేశీ యువతిని చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయన ఆమెకు కూడా విడాకులు ఇచ్చి నాలుగో వివాహం కూడా చేసుకుంటారని తెలిపారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ జాతకం కూడా ఇలాగే ఉందని ఆమె జాతకంలో కూడా నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయని వేణు స్వామి వెల్లడించారు.
శ్రీజ ఇప్పటికి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే కొన్ని మనస్పర్ధలు వల్ల ఆయనతో విడాకులు తీసుకున్న ఈమె తిరిగి కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకున్నారు. అయితే గత కొంత కాలం నుంచి వీరిద్దరూ పలు మనస్పర్ధలు కారణంగా దూరంగా ఉన్నారని విడాకులు కూడా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా తన భర్తకు విడాకులు ఇచ్చిన ఈమె త్వరలోనే మూడవ వివాహానికి సిద్ధమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వేణు స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…