Vijayshanti: సీనియర్ నటి విజయశాంతి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కేవలం పరిమిత సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అభిమానులను సందడి చేశారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా విజయశాంతి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయా. సోషల్ మీడియా వేదికగా ఓ మహిళ అభిమాని విజయశాంతిని ప్రశ్నిస్తూ మగవాళ్ళు తీసే ప్రతి సినిమాలో మహిళలను ఎందుకు దెయ్యాలుగా చూపిస్తారనీ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు విజయ శాంతి సమాధానం చెబుతూ మన పురాణాలలో మగవాళ్ళు కూడా రాక్షసులుగా ఉంటారని మనం అడగవచ్చు. మగవాళ్ళు తీసే సినిమాలో అడవాళ్ళను దెయ్యాలుగా చూపిస్తున్నారు. ఆడవాళ్లు తీసే సినిమాలలో మగవాళ్ళును కూడా దెయ్యాలుగా చూపించవచ్చు అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే ఈమె ఈ విషయాన్ని చాలా సరదాగా చెప్పానని కేవలం మహిళా అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పానని తెలియ చేశారు.అయితే విజయ శాంతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల పై పలువురు స్పందించి పాజిటివ్ కామెంట్స్ చేయగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.
ఇకపోతే ఈమె రీ ఎంట్రీ అనంతరం మహేష్ బాబు సినిమాలో మాత్రమే నటించారు. అయితే ఈమె అభిమానులు మాత్రం సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు. ఈమె సినిమాలలోకి వస్తే భారీగానే రెమ్యూనరేషన్ చెల్లించి సినిమాలలో తీసుకోవడానికి ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్న ఈమె మాత్రం సినిమాల గురించి పెద్దగా ఆసక్తి లేరని తెలుస్తుంది. ప్రస్తుతం రాజకీయాలలో విజయశాంతి ఎంతో బిజీగా ఉన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…